కార్మికుడు లేకపోతే.. అభివృద్ధి లేదు: హరీష్‌ రావు
సిద్దిపేట: కార్మికుడు లేకపోతే అభివృద్ధి లేదని, పారిశుద్ధ్య కార్మికుల భద్రత ప్రభుత్వ బాధ్యత అని ఆర్థికమంత్రి హరీష్‌ రావు అన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈ కార్మిక దినోత్సవం అంకితమని చెప్పారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో ము…
ప్రొటెక్టివ్ సూట్‌లో.. కరోనా ఆస్ప‌త్రికెళ్లిన పుతిన్‌
ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌.. ప్రొటెక్టివ్ సూట్‌తో హాస్ప‌ట‌ల్‌ను విజిట్ చేశారు.  మంగ‌ళ‌వారం ఆయ‌న క‌రోనా పేషెంట్లు చికిత్స పొందుతున్న హాస్ప‌ట‌ల్‌కు వెళ్లారు. అయితే శ‌రీరాన్ని పూర్తిగా క‌ప్పివేసే హ‌జ్‌మ‌ట్ సూట్‌ను వేసుకుని వెళ్లి క‌రోనా వైర‌స్‌కు చికిత్స పొందుతున్న‌వారిని పరామ‌ర్శించారు.  డ…
లాక్‌డౌన్‌ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ క్షేత్రస్థాయి పరిశీలన
లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మొదటగా ప్రగతిభవన్‌ నుండి బయల్దేరి బుద్ధ భవన్‌కు వెళ్తుండగా దారిలో ఆగి రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న కార్మికులను పలుకరించారు…